Friday, April 26, 2024

Breaking : వైసీపీ..జ‌న‌సేన పార్టీల‌కి చెందిన రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌-ఆరుగురికి తీవ్ర గాయాలు

వైసీపీ ..జ‌న‌సేన పార్టీల‌కు చెందిన వ‌ర్గాలు ప‌ర‌స్ప‌ర దాడుల‌కి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాజంపేట ఆసుప‌త్రికి క్ష‌త‌గాత్రుల‌ను త‌ర‌లించారు. నంద‌లూరు మండ‌లం ఎల్లం రాచ‌ప‌ల్లెలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. చిన్న‌పిల్ల‌వాడి విష‌యంలో చెల‌రేగిన వివాదం ..చిలికి చిలికి గాలివాన‌లా మారింది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement