Monday, April 29, 2024

Srikakulam: గ్రానైట్ పరిశ్రమలో పేలుడు.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

గ్రానైట్ పరిశ్రమలో పేలుడు ఘటన సంభవించి.. ఒకరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని టెక్కలి మండలం బోరిగిపేటలో గ్రానైట్ పరిశ్రమలో పేలుడు ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement