Wednesday, May 1, 2024

ఏపీలో మరో కొత్త వివాదం.. గుంటూరు జిన్నా టవర్ పై రచ్చ

ఏపీలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. గుంటూరులోని జిన్నా టవర్ పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహి అలీ జిన్నా పేరు ఈ టవర్ కి ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. పాక్ లో ఉండాల్సిన టవర్ పేరు గుంటూరులో ఎందుకుందని అడిగారు. జిన్నా టవర్ కు జాషువా లేదా కలాం పేరు పట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement