బైక్ లోయలోకి దూసుకెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా లుంగపర్తిలో చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైక్ లోయలోకి దూసుకెళ్లింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు మృతిచెందారు. బొర్రా గుహలు చూసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Breaking: బైక్ లోయలోకి దూసుకెళ్లి.. ముగ్గురు యువకులు మృతి
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2021/05/breaking-news-background-world-global-tv-news-vector-18747008-696x364.jpg)
Advertisement
తాజా వార్తలు
Advertisement