Monday, April 29, 2024

సీఎం ఏ బాధ్యతలు అప్పగించినా సిద్ధం : పిన్నెల్లి

సీఎం తనకు ఏ బాధ్యతలు అప్పగించినా తాను సిద్ధంగా ఉన్నానని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ తో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనకు ఎలాంటి బాధ లేదన్నారు. తన టార్గెట్ 2024 ఎన్నికలు అన్నారు. తనకు సీఎం ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. తాను ఎలాంటి హామీ కోరలేదన్నారు. తనకు మూడుసార్లు బీ ఫాం ఇచ్చారన్నారు. తమ కార్యకర్తలందరూ హ్యాపీగానే ఉన్నారన్నారు. ఎవరైనా పార్టీ కోసం పనిచేయాల్సిందేనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement