Sunday, May 5, 2024

Breaking: చిత్తూరు జిల్లాలో లంచంతో ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. జిల్లాలోని రామకుప్పం తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. లంచం తీసుకుంటూ బంధార్లపల్లి వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రాజుపేటకు చెందిన రైతు నుంచి రూ.25వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో ఆనంద్ పట్టుబడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement