Monday, April 29, 2024

బుగ్గ‌న‌పై క‌థ‌నం.. టీడీపీకి సీఐడీ నోటీసులు

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. పార్టీ అనుబంధ పత్రిక చైతన్య రథంలో మంత్రి బుగ్గ‌న‌పై ప్రచురితమైన కథనాలపై సీఐడీ అధికారులు వివరాలు సేకరించారు. పత్రిక ఎడిటర్‌ ఎవరు ? నిర్వహణ ఎవరు చూస్తున్నారు ? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తెదేపా ప్రధాన కార్యదర్శి పేరుతో న్యాయవాదికి నోటీసులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement