Saturday, July 27, 2024

AP | ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

విజయవాడ కేసరపల్లి ఐటీ పార్కులో ఈ నెల 12న జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి ఉదయం 8.20 గంటలకు బయలుదేరి 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు విమానంలో భువనేశ్వర్‌కు బయలుదేరుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement