Monday, May 6, 2024

Breaking: తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసుల కేసు..

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌పై యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతోంది. నిన్న ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇవాళ తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫల్నాడు విజయపురి పీఎస్ లో ఏపీ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సాగర్ డ్యామ్ పై తమ విధులను అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారు. సెక్షన్ 447, 341, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement