Sunday, April 28, 2024

Big Breaking: ఉక్రెయిన్ కు ఏపీ ప్రతినిధులు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయునుల స్వదేశానికి తరలించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో ఏపీప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం ఏపీ ప్రతినిధులు పోలీండ్, హంగేరికి వెళ్లనున్నారు. విద్యార్థుల తరలింపు కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement