Sunday, April 28, 2024

AP రైల్వే కోడూరు జనసేన అభ్య‌ర్ధిగా అర‌వ శ్రీధ‌ర్..

అన్నమయ్య: రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్‌ పేరును గురువారం మధ్యాహ్నాం ప్రకటించింది జనసేన పార్టీ. యనమల భాస్కర్‌ స్థానంలో అరవ శ్రీధర్‌ను అభ్యర్థిగా పోటీలో నిలుపుతున్నట్లు ఒక నోట్‌ రిలీజ్‌ చేసింది. క్షేత్రస్థాయి నివేదికలు, జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ మార్పు చేసినట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement