Thursday, April 18, 2024

మూడు రాజధానులపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అమరావతే ఏపీ రాజధాని అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని గతంలో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement