Thursday, April 25, 2024

Breaking: కొత్త మంత్రుల‌తో ఏపీ కేబినెట్ భేటీ..

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం జరుగుతోంది. మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రిగిన త‌ర్వాత ఏపీ కేబినెట్ భేటీ జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. దీంతో మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యం సంత‌రించుకుంది. 
ఈ భేటీలో అస‌ని తుపాను ప్ర‌భావంపై కీల‌క చ‌ర్చ జరిగే అవ‌కాశాలున్నాయి. అలాగే, ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్ నిర్ణయాలకు, ఈ నెలలో చెల్లించే రైతు భరోసాకు, పలు పరిశ్రమలకు సంబంధించి భూముల కేటాయింపులకు కేబినెట్‌ ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం. 

Advertisement

తాజా వార్తలు

Advertisement