Monday, May 6, 2024

ఇవ్వాల్టితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవ్వాల్టితో ముగియనున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కాగ్‌ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి బుగ్గన . వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.

ఇక.. ఇవ్వాల తొమ్మిది బిల్లులకు సభ ఆమోదం తెలపే అవ‌కాశం ఉంది. మరోవైపు.. పోలవరం ప్రాజెక్ట్‌పై హైదరాబాద్‌ ఐఐటీ నివేదిక, అన్న క్యాంటీన్లు, బిల్డింగ్‌ కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు సంధించే అవ‌కాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement