Monday, May 6, 2024

స్కోచ్‌ అవార్డుల్లో ఏపీ నెంబర్ వన్.. హర్షం వ్యక్తం చేసిన మంత్రులు

స్కోచ్‌ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్ధానంలో నిలవడంతో ఏపీ మంత్రులు అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి హర్షం వ్యక్తం చేశారు. వివిధ విభాగాల్లో స్కోచ్‌ అవార్డుల్లో ఏపీ మొదటి స్ధానంలో నిలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. సీఎంను కలిసిన వారిలో మంత్రులు కురుసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, అనిల్‌ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement