Sunday, April 28, 2024

Ananatapur – కారు – లారీ ఢీ – ఇద్దరు మృతి…11 మందికి గాయాలు

అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లాలో గురువారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం జోగన్నపేట లో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement