Monday, April 29, 2024

అమరావతిని న్యూయార్క్ లా అభివృద్ధి చేస్తాం… పరిటాల శ్రీరామ్

ధర్మవరం, జులై 12 ప్రభ న్యూస్ : ధర్మవరం టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ తన అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం న్యూయార్క్ లోని ప్రపంచ ప్రఖ్యాత టైం స్క్వేర్ ను సందర్శించారు.. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ… న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ చాలా అద్భుతమైన ప్రదేశమని, 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన అమరావతిని న్యూయార్క్ నగరంలాగే అభివృద్ధి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement