Saturday, May 4, 2024

Aluru – ఎపి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు మాతృవియోగం

క‌ర్నూలు … ఎపి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు మాతృవియోగం క‌లిగింది. కాసేపటి క్రితం కర్నూలు జిల్లా ఆలూరులో అనారోగ్యంతో గుమ్మనూరు శారదమ్మ (79) తుదిశ్వాస విడిచారు. గతంలో ‘గుమ్మనూరు’ గ్రామ సర్పంచ్ గా సేవలందించారు. .ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం వారి స్వగ్రామమైన గుమ్మనూరులో నేటి సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement