Thursday, May 2, 2024

Nandyala: రవాణా శాఖ ఏవో ఇంటిపై ఏసీబీ దాడులు..

కర్నూల్ ప్రతినిధి : నంద్యాల రవాణా శాఖ కార్యాలయంలో పరిపాలన అధికారిణిగా పనిచేస్తున్న సువర్ణ కుమారి.. అక్రమ ఆస్తులపై కర్నూల్ నగరంలోని పోస్టల్ కాలనీలో నివాసమున్న ఆమె స్వగృహంపై కర్నూలు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయి. బనగానపల్లి, నంద్యాల, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement