Saturday, May 4, 2024

ఎసిబి చిక్కిన కోట‌పాలెం విఆర్వో…

శ్రీకాకుళం జిల్లా: … రణస్థలం మండలం కోటపాలేం రెవెన్యూ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వి.ఆర్.వో పి.శ్రీనివాసరావు అంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కాడు . గొర్లె వరలక్ష్మి దగ్గర విజయనగరంలో ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్న ఏసీబి అధికారులు.. ఒక ప‌నివిష‌యంలో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు.. ఈ స‌మ‌చారాన్ని ఆమె ఎసిబికి అందించ‌గా, నేడు లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుకున్నారు.. అనంత‌రం అత‌డిని అనంతరం రణస్థలం మండల తహశీల్దారు కార్యాలయంలో విచార‌ణ జ‌రిపి కేసు న‌మోదు చేశారు ఎసిబి అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement