Wednesday, May 1, 2024

AP: పంచలింగాల రవాణా శాఖ చెక్ పోస్టులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

కర్నూలు జిల్లా పంచలింగాల రవాణా శాఖ చెక్ పోస్టులో సోమవారం తెల్లవారు ఝామున నుండి ఏసీబీ అదికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా చెక్ పోస్టు ఎంవీఐ, సిబ్బంది వద్ద అనధికార నగదు రూ.2.02 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement