Saturday, May 18, 2024

రూ. 92 లక్షల విలువైన – మద్యం బాటిళ్లు ధ్వంసం

అన్నమయ్య జిల్లా రాయచోటి…ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 8500 మధ్యం బాటిళ్లు అన్నమయ్య జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత రెండేళ్ల కాలంలో అన్నమయ్య జిల్లాలోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రూ.92 లక్షల విలువైన లిక్కర్ ను మంగళవారం రాయచోటిలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రాయచోటి పరిసర ప్రాంతాల్లో 8,500 మద్యం బాటిళ్లు ధ్వంసం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement