Friday, May 3, 2024

కర్నూలులో విషాదం.. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు కూలీలకు తీవ్ర గాయాలు పడ్డారు. పెద్దకడబూరు మండల పరిధిలోని ఉరుకుందు గ్రామానికి చెందిన ముగ్గురు వలస కూలీలు మృతి చెందారు. బ్రతుకు తెరువు కోసం తెలంగాణకు ట్రాక్టర్ పై వెళ్తుండగా పెబ్బేరు సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు.

ఇది కూడా చదవండి: షర్మిలను కలిసిన టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement