Tuesday, May 7, 2024

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం .. డ్రైవింగ్ లో ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకుంటే 20వేలు జరిమానా

అమ‌రావ‌తి – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ పెట్టుకుంటే 20వేల‌ జరిమానా వేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం రవాణా శాఖకు జారీ చేసినట్లు వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణ‌యం అగ‌స్ట్ నుంచి అమ‌లు కానుంది.. కొత్త విధానంపై ర‌వాణా శాఖ ప్ర‌చారం చేయ‌నుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement