కర్నూలులో 15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరులో 15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఉగాది ప్రభలాగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
- Advertisement -
ఈ తరుణంలోనే… 15 మంది చిన్నారులను కర్నూలు జిజిహెచ్ కి తరలించారు. 15 మంది చిన్నారుల ఒంటిపై బొబ్బలు రావడంతో చికిత్స చేస్తున్నారు వైద్యులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.