Wednesday, May 1, 2024

ఆప‌ద‌లో ఉన్న ప్ర‌తి కుటుంబాన్ని ఆదుకుంటాం : ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి

తాండూర్ రూర‌ల్ : ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరు మండలం బెల్కటూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి 60 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కు ను ఆయన అందించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రతి ఆపదలో ఉన్న కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ నిధుల కింద ఆపన్న హస్తంగా ఆదుకుంటున్నార‌ని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement