Sunday, May 19, 2024

karimnagar: మట్టిరోడ్డు లేకుండా చేస్తున్నాం.. మంత్రి గంగుల

కరీంనగర్ : నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… నగరంలో మట్టిరోడ్డు లేకుండా చేస్తున్నామన్నారు. రూ.133 కోట్ల సీఎం అస్సురెన్సు నిధులతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాని, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement