Friday, May 17, 2024

TS | వన దేవతలను దర్శించుకున్న స్పీకర్.. ఎత్తు బెల్లం సమర్పణ

వికారాబాద్, ( ప్రభ న్యూస్): తెలంగాణలో అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారక్క దేవతలను శనివారం సాయంత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకున్నారు. తన కూతురు అనన్య చేతన్ తో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క సారక్కల దీవెనలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఆయన కూతురు అనన్య చేతన్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement