Friday, May 3, 2024

కడెం ప్రాజెక్టులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

కడెం. ఆగస్టు 26 ప్రభా న్యూస్ నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్య మైనది శుక్రవారం ఉదయం కడెం ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికుల సమాచారం పోలీసులకు అందించారు . కడం ప్రాజెక్టులో గుర్తుతెలియని మృతదేహం సంబంధిత వ్యక్తి సంబంధించిన ఎటువంటి సమాచారం తెలిసిన కడం పోలీసులు సంప్రదించాలని పోలీసులు కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement