Thursday, March 28, 2024

TS: 15 మంది మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల బ‌దిలీ.. ఎవ‌రెవ‌రో తెలుసా!

Rangareddy: రాష్ట్రంలో 15 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఆ శాఖ నుంచి ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.. బ‌దిలీ అయిన వారిలో రంగారెడ్డి జిల్లాలోని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లే ఎక్కువ మంది ఉన్నారు.

బ‌దిలీ అయిన క‌మిష‌న‌ర్లు.. మున్సిపాల్టీల వారీగా..

1) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా శంకరయ్య

2) మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నాగేశ్వర్

3) పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా రామకృష్ణ రావు

- Advertisement -

4) మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ గా రవిందర్ సాగర్

5) నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా సత్యనారాయణ రెడ్డి

6) గద్వాల్ మున్సిపల్ కమిషనర్ గా జానకి రామ్ సాగర్

7) షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ గా జయంత్ కుమార్ రెడ్డి

8) ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ గా అమరేందర్ రెడ్డి

9) గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ గా లావణ్య

10) తుర్కంజల్ మున్సిపల్ కమిషనర్ గా జ్యోతి

11) మణికొండ మున్సిపల్ కమిషనర్ గా ఫల్గున్ కుమార్

12) ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ గా యూసుఫ్

14) మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ గా సఫిల్లా

15) జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా జ్యోతిరెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement