Tuesday, April 30, 2024

TS : బాకీ తీర్చుకుంటాం…ప్ర‌భుత్వానికి మావోల వార్నింగ్‌…

తెలంగాణ -ఛత్తీస్ ఘడ్ సరిహద్దు కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్‌ను ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టిస్తోంది.

బీకే-క భద్రాద్రి అల్లూరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరిట లెటర్ ను విడుదల చేశారు. ఈ ఎన్‌కౌంటర్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అవుతుందని హెచ్చరించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement