Friday, April 26, 2024

ఆలయ నిర్మాణానికి రూ. 75వేల విరాళం..

షాద్‌నగర్‌ : షాద్‌ నగర్‌ మున్సిపల్‌ పరిధిలోని 22వ వార్డులోని వంద సంవత్సరాల చరిత్ర గల కట్టమైసమ్మ తల్లి దేవాలయ పునర్‌ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి కుమారుడు సిద్దార్థ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా రూ. 75వేలు విరాళం అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు తల్లి దీవేనలు ఎల్లవేళ్లలా ఉండాలని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement