Sunday, May 5, 2024

వికారాబాద్ జిల్లాకు రెడ్ అలెర్ట్.. కోట్పల్లి ప్రాజెక్టును పరిశీలించిన ఐజీ

వికారాబాద్, జులై 27 (ప్రభ న్యూస్): వాతావరణ శాఖ వికారాబాద్ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించడంలో గురువారం మధ్యాహ్నం పోలీస్ ఐజి షాన్వాస్ కాసిం కోట్పల్లి పరిశీలించారు. పూర్తిస్థాయిలో నిండి అలుగెత్తిన కోటిపల్లి ప్రాజెక్టును ఆయన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తగు సూచనలు, సలహాలు సంబంధిత పోలీస్ శాఖకు ఆయన ఆదేశించారు. ఎవరు కోటిపల్లి ప్రాజెక్టు వైపు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement