Thursday, May 2, 2024

TS: రోడ్డుప్రమాదంలో గురుస్వామి బాబు మృతి

శంషాబాద్ (ప్రభ న్యూస్) : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో శాతంరాయి దగ్గర గురుస్వామి బాబు బైక్ పై వెళ్తుండగా డివైడర్ ను ఢీకొట్టి మృతిచెందాడు. శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని శాతంరాయిలో నివాసండే బాబు గురుస్వామి(54) బైక్ పై వెళ్తూ… డివైడర్ ను ఢీకొట్టి మరణించాడు. శంషాబాద్ లో మాల వేసుకునే అయ్యప్ప భక్తులు హఠాత్తుగా చనిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement