మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మొహరించారు. బొమ్రాస్ పేట్ నుంచి రాకుండా తమను అడ్డుకున్నారని రైతులు ఆందోళనకు దిగారు. బొమ్రాస్ పేట్ రైతులు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement