Sunday, April 28, 2024

TS : కుక్కల దాడిలో జింకకు గాయాలు

కొత్తూరు, ఏప్రిల్ 18(ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లాలో జింకపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన కొత్తూరు మండలం మక్తగూడ గ్రామంలో ఈ ఉదయం చోటుచేసుకుంది.

గ్రామంలోని వ్యవసాయ పొలంలోకి వచ్చిన జింకపై గురువారం కుక్కలు దాడికి పాల్పడ్డాయి. గాయపడిన జింకను గ్రామస్థులు రక్షించారు. అటవి శాఖ అధికారులకు తెలిపినట్లు వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement