Saturday, July 27, 2024

NZB: పీసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నన్ను మోసం చేసిండ్రు

ఎల్లారెడ్డి,అక్టోబర్28 (ప్రభ న్యూస్):
పీసీసీ అధ్య‌క్షుడురేవంత్‌రెడ్డి మోసం చేసిండ‌ని కార్యకర్తలను పట్టుకొని ఒడ్డే పల్లి సుభాష్ రెడ్డి బోరున ఏడ్చారు. ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆయా మండ‌లాల ప‌రిధిలోని కార్య‌క‌ర్త‌ల‌తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు.

ఊపిరి ఉన్నంతవరకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలతోనే నా ప్రయాణంమీతోనే ఉంటాన‌ని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వనందుకు కార్యకర్తలతో సమావేశమయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement