Thursday, May 2, 2024

KHM: పంచాయతీరాజ్ ఏఈ సస్పెండ్

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పంచాయతీరాజ్ ఏఈ సస్పెండ్ అయ్యారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం కారణంగా, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యం ఏర్పాట్లలో విఫలం, ఇతర కారణాలతో ఏఈని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వీపీ గౌతం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement