Friday, May 3, 2024

Odissa – పెళ్లి ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ – ఐదుగురు దుర్మరణం

భువనేశ్వర్‌: ఒడిశాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కెందుఝార్‌ జిల్లా సటిపూర్‌ వద్ద ఓ లారీ అదుపుతప్పి పెళ్లిఊరేగింపుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement