Monday, April 29, 2024

TS: ఇవాళ్టితో ముగియనున్న నుమాయిష్ ఎక్సిబిషన్…20ల‌క్ష‌లు దాటిన సంద‌ర్శకుల సంఖ్య‌..

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్‌)కొనసాగుతుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు 20 లక్షలు దాటింది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎక్స్‌బిష‌న్‌ను నిర్వ‌హిస్తారు. కానీ ఈసారి మ‌రో మూడు రోజులు పొడ‌గించారు. దీంతో ఇవాళ్టితో నుమాయిష్ ఎక్స్‌బిష‌న్ ముగియ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement