Saturday, April 27, 2024

కెసిఆర్ కి ధన్యవాదాలు తెలిపిన కొత్త ఎమ్మెల్సీలు

ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ని, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డిలు ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి తమ కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement