Tuesday, April 30, 2024

Breaking: భర్తను హత్య చేయించిన భార్య

భర్తను భార్య హత్య చేయించిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడు లక్ పతితో కలిసి భార్య భర్తను హత్య చేయించింది. భర్త హత్య కోసం రోజా, లక్ పతి రూ.20లక్షలు సుపారీ ఇచ్చారు. నేరేడుగొమ్మ మండలం బుగ్గతాండాకు చెందిన మాన్ సింగ్, బాలాజీకి సుపారీ ఇచ్చారు. ఆగస్టు 19న హైదరాబాద్ శివారులో రాగ్యను నిందితులు హత్య చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement