Thursday, May 16, 2024

మహిళా దినోత్సవ వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు ఉదయం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ ప్రారంభించారు. ఆశా వర్కర్లతో సీఎం కేసీఆర్ ఫ్లెక్షికి రాఖీ కట్టించి వేడుకలను ఆరంభించారు. మానకొండూర్ గ్రామ పంచాయితీ మహిళా సిబ్బందికి, మహిళా ప్రజా ప్రతినిధులను రసమయి శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement