Thursday, May 2, 2024

TS : మేడారం జాత‌ర…నాలుగు రోజుల పాటు ఏడు రైళ్లు ర‌ద్దు…

మేడారం జాత‌ర వేళ‌ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే షాక్ ఇచ్చింది. వివిధ ప్రాంతాల మధ్య నడిచే కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. నేటి నుంచి నాలుగు రోజులపాటు సాంకేతిక కారణాలతో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. గద్వాల-రాయచూరు, సికింద్రాబాద్‌-సిద్దిపేట, కాచిగూడ-కర్నూలు, కాచిగూడ-రాయచూర్‌, కాచిగూడ-మహబూబ్‌నగర్‌, మెదక్‌-కాచిగూడ, కాచిగూడ-కరీంనగర్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement