Sunday, April 28, 2024

MBNR : బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ మార్నింగ్ వాక్ కార్య‌క్ర‌మం

గద్వాల ప్రతినిధి, ఏప్రిల్ 15 (ప్రభ న్యూస్) : గద్వాల జిల్లా కేంద్రంలో పట్టణ వాసులతో కలిసి మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గద్వాల పట్టణ కేంద్రంలో మార్నింగ్ వాకర్స్ తో కలిసి మోడీ చేస్తున్న పలు అభివృద్ధి పనుల గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు.

- Advertisement -

అదేవిధంగా ఇండోర్ స్టేడియంలో , స్మృతి వనం పార్కులో ఉన్న వారితో కలిసి ఎక్సర్సైజ్ చేస్తూ అక్కడ ఉన్న వారితో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement