Tuesday, April 30, 2024

Breaking: ఖమ్మంలో డీహెచ్ శ్రీనివాస్ క్షుద్రపూజలు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు ఖమ్మం జిల్లాలో క్షుద్రపూజలు నిర్వహించారు. దేవుడు కరుణిస్తాడని విచిత్ర పూజలు చేశారు. దేవతనని ప్రకటించుకున్న ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. డీహెచ్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొలిటికల్ ఎంట్రీ కోసమే క్షుద్ర పూజలు చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. సైన్స్ బోధించాల్సిన డీహెచ్ క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement