Saturday, May 4, 2024

Peddapalli: డీసీఎంఎస్ గోదాంలో టాస్క్ ఫోర్స్ దాడులు

పెద్దపల్లి డీసీఎంఎస్ గోదాంలో గురువారం పీడీఎస్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గోదాంలో నిల్వలపై ఆరా తీశారు. ప్రతి బియ్యం బస్తా లెక్కిస్తున్నారు. బియ్యం నిల్వల్లో తేడాలు ఉన్నాయని పక్కా సమాచారం మేరకు దాడులు చేపట్టినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement