Friday, May 17, 2024

జాతీయ గీతాలాపన

భారత స్వతంత్ర వజ్రోత్స‌వాల సందర్భంగా కరీంనగర్ లోని భగత్ నగర్ లో భగత్ సింగ్ విగ్రహం వద్ద సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ గీతాలపన చేశారు. కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్ తో పాటు స్థానిక ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement