Friday, May 3, 2024

లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

అక్షయతృతీయ సందర్భంగా హైదరాబాద్‌లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఆలయంలో నిర్వహించిన చందనోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ లక్ష్మీనరసింహస్వామి చల్లగా చూడాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement