Saturday, May 4, 2024

కేంద్ర‌ గ్రంధాలయంలో మువ్వ‌న్నెల జెండాను ఆవిష్కరించిన చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్

వికారాబాద్ ( ప్రభ న్యూస్):77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యాలయంలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పతాకం అందరికీ ఆదర్శమని మువ్వన్నెల జెండాను గౌరవించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ ఎంపీపీ చంద్రకళ జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సురేష్ ఎంపీడీవో సత్తయ్య తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement